Air India: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ముదురుతున్న వివాదం కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరడంతో, ఎయిర్ ఇండియా తన మధ్యప్రాచ్య సర్వీసులన్నింటినీ తక్షణమే నిలిపివేసింది. ముఖ్యంగా దుబాయ్, దోహా, రియాద్, టెల్ అవీవ్ వంటి నగరాలకు వెళ్లే విమానాలు రద్దు చేసినట్లు ప్రకటించింది.…
Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తలు పెంచింది. గతంతో పోలిస్తే ఇప్పుడు యుద్ధ తీవ్రత ఇతర దేశాలకు కూడా విస్తరించింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. దీనికి ముందు ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ టార్గెట్గా ఇజ్రాయిల్, అమెరికాలు కలిసి దాడులు చేసింది. ఇజ్రాయిల్, అమెరికాలు ఇరాన్పై టోమహాక్స్, బంకర్ బస్టర్ బాంబులు, బాలిస్టిక్ క్షిపణులు, స్టెల్త్ యుద్ధవిమానాలు, ప్రెసిషన్ గైడెడ్ బాంబుల్ని ఉపయోగించింది. మరోవైపు ఇరాన్ తన క్షిపణుల్ని…