Chiranjeevi: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతులైన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. సుధీర్గ కాలం నుంచి స్టార్ హీరోగా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న చిరంజీవికి హైదరాబాద్ లోనే కాకుండా బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం సహా పలు నగరాల్లో సొంత ఆస్తులు ఉన్నాయి.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా కారణం చేత ఏ దేశంలో ఏ విషయం జరిగిన ప్రపంచం మొత్తం ఆ విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక వీడియోలు వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉంటాం. ఈ వీడియోలలో అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం. తాజాగా మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక…
తమిళనాడులో (Tamilnadu) ఘోర ప్రమాదం జరిగింది. ఊటీలో బిల్డింగ్ కూలి ఆరుగురు కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఊటీలోని జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Rahul Gandhi : ఇటీవల భారత జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలకు చేరువవుతున్నారు. దేశ వ్యాప్తంగా జనాలను కలుస్తూ వారి కష్ట నష్టాలను తెలుసుకుంటున్నారు. ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎక్కడ కుదరితే అక్కడ సామాన్యులతో కలిసిపోతున్నారు. ఇప్పటికే రాహుల్ సామాన్యలతో కలిసి లారీ నడిపారు, బైక్ మెకానిక్ గా మారారు, అంతేకాదు పొలం పనులు కూడా చేశారు. ఇక తాజాగా రాహుల్ చాక్లెట్లు కూడా తయారుచేశారు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం…
చిరంజీవి కథానాయకుడుగా తెరకెక్కుతున్న ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ బుధవారం నుంచి ఊటీలో మొదలైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ట్వీట్ ద్వారా తెలియచేసింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమాను మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, ఆర్.బి.చౌదరితో కలసి రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో కీలకమైన సిస్టర్ పాత్రకు నటినిఎంపిక చేయాల్సి…