ప్రముఖ గీత రచయిత, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత వైరముత్తు మరోసారి వార్తల్లో నానుతున్నాడు. ఇటీవల కేరళకు చెందిన ఓఎన్వి లిటరరీ అవార్డుకు ఆయనను ఎంపిక చేశారు. దాంతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సహా పలువురు ఆయన్ని అభినందనలతో ముంచెత్తారు. ఇదే సమయంలో మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైరముత్తుకు ఈ అవార్డును ప్రకటించడం పట్ల గాయని చిన్మయితో పాటు కొందరు మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం సోషల్ మీడియాలో అగ్గిని రాజేయడంతో జ్యూరీ మెంబర్స్…