పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో సోమవారం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ను వెనుక నుంచి వస్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 ఏళ్ల చిన్నారి సహా 10 మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా.. ఈ ప్రమాదం తర్వాత రైలు ప్రయాణంలో ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా.. స్వదేశీంగా రూపొందించిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ 'కవచ్' ఇప్పుడు వార్తల్లో చర్చనీయాంశమైంది. దీనిని మూడు…