తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై, అప్పు తీర్చలేక ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మెదక్ రామాయంపేట మండలం ప్రగతిధర్మారంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఈ గ్రామానికి చెందిన భాను ప్రకాష్ ధాన్యం అమ్ముగ వోచిన డబ్బుతో ఆన్ లైన్ లో బెట్టింగ్ వేసాడు మరోవైపు బుకీలు కూడా బెట్టింగ్ నగదు చెల్లించాలంటూ వేధిచడంతో ఇంట్లో ఎవరికి చెప్పుకోలేక దీంతో మనస్తాపానికి గురైన భాను ప్రకాష్ ఈ నెల 13న…
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని పోలీసులు ఇటీవల నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో టీ20 క్రికెట్ ప్రపంచకప్ మరియు ఆన్లైన్ గేమ్లపై జరుగుతున్న బెట్టింగ్ రాకెట్ను ఛేదించారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది వ్యక్తులను అరెస్టు చేసి, ₹14.58 కోట్లను రికవరీ చేశారు. అదనంగా, పౌండ్లు, డాలర్లు సహా ఏడు దేశాల కరెన్సీ, 40కి పైగా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు మరియు ఇతర గాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు . మరికొన్ని విషయాలు కోసం డిస్క్రిప్షన్ లో వీడియో…