Ghaziabad Sisters Suicide: ఆ టీనేజ్ అమ్మాయిల పాలిట.. మొబైల్ గేమ్స్ డెత్ గేమ్స్గా మారాయి. మొబైల్ గేమ్లో ఆడే… చివరి టాస్క్ వారికి లైఫ్ రిస్క్గా మారింది. ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్లో జరిగిందీ ఘోరం. ముగ్గురు బంగారు భవిష్యత్తు ఉన్న అమ్మాయిలు.. ఏకంగా తమ అపార్టుమెంట్ 9వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణం చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. స్మార్ట్ ఫోన్స్.. అందులో ఉండే మొబైల్ గేమ్స్ పిల్లల ఉసురు తీస్తున్నాయి. పిల్లల్లో…