Sabarimala Ayyappa swami Darshanam: శబరిమల స్వామి దర్శనం సంబంధించి కేరళ ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. ఆన్లైన్ బుకింగ్ ద్వారానే శబరిమల అయ్యప్ప దర్శనానికి యాత్రికులను అనుమతించబోతున్నట్లు సమాచారం. మరో నెల రోజుల్లో మకరవిళక్కు సీజన్ ప్రారంభం అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఇందులో భాగంగా రోజుకు గరిష్�
ఇవాళ్టి నుంచి ఏపీలో ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమల్లోకి రాబోతోంది.. ఉచిత ఇసుక పోర్టల్ను ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.. అధికారులు నుంచి ఇసుక రవాణాదారుల ఎవ్వరూ తప్పిదాలకు పాల్పడకుండా పోర్టల్ �
TSRTC Bumper Offer: తెలంగాణ ప్రజలకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వేసవి సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా సమీపంలోని పర్యాటక ప్రదేశాలు, పవిత్ర స్థలాలకు వెళుతుంటారు.
సర్వదర్శనం టోకెన్లను ఆన్లైన్లో జారీ చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇప్పటికే ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించగా… ఈ నెల 24వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది.. దీనికి ఒక్కరోజు ముందుగా.. అంటే.. ఈ నెల 23వ తేదీన అక్టోబర్ మాసానికి సంబంధిచిన ప్రత్యేక ప్రవేశ దర