దేశీయంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వలన వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. విపణిలోకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టిన తరువాత వాటి కొనుగోలు పెరిగింది. ఓలా ఫ్రీ బుకింగ్ జరుగుతున్నాయి. ఇకపోతే, స్పోర్ట్ బైక్ తరహాలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది ఓలా. దీనికి సంబంధించి టెస్ట్ డ్రైవ్ను నిర్వహించింది ఓలా. స్పోర్ట్ బైక్ మాదిరిగానే ముందు చక్రాన్ని పైకి…
75 వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓలా ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నది. రూ.499 చెల్లించి ఈ స్కూటర్ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అత్యధికంగా అడ్వాన్డ్స్ బుకింగ్ జరిగిన స్కూటర్గా ఓలా రికార్డ్ సాధించింది. ఇక ఓలా స్కూటర్ ప్రత్యేకతల గురించి ఆ కంపెనీ ప్రతిరోజూ ప్రచారం చేస్తే వస్తుండటంతో ఆసక్తి నెలకొన్నది. ఒకసారి చార్జింగ్ చేస్తే 150 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చని కంపెనీ పేర్కొన్నది. 0 నుంచి…
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కు డిమాండ్ పెరుగుతున్నది. ముందుగా రూ.499 తో బుకింగ్ చేసుకోవాలి. 75 వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటీని విడుదల చేయనున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో రివర్స్ మోడ్ సౌకర్యాన్ని కల్పించారు. ఇది చాలా తక్కువ ద్విచక్రవాహనాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నది. హోండా గోల్డ్ వింగ్, బజాజ్ చేతక్, ఏథర్ 450, టీవీఎస్ ఐ క్యూబ్ వంటి వాహనాల్లో…