Rapido Taxi: ఢిల్లీ ప్రభుత్వ ర్యాపిడో బైక్ ట్యాక్సీపై నిషేధానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే రాపిడో, ఓలా, ఉబర్కు చెందిన బైక్ ట్యాక్సీలు ప్రస్తుతానికి ఢిల్లీలో నిషేధించబడ్డాయి.
OPPO Company: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పొ మన దేశంలో 475 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. విహాన్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఇన్వెస్ట్మెంట్ చేయనుంది. వచ్చే ఐదేళ్లలో కంపెనీ వార్షిక ఎగుమతుల సామర్థ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు పెంచేందుకు