భారత్ లో ద్విచక్ర వాహన తయారీ సంస్థ పియాజియో వెస్పా ఆఫిసినా 8 ప్రత్యేక ఎడిషన్ను విడుదల చేసింది. ఈ ఎడిషన్ 125, 150 సీసీ ఇంజన్లతో వస్తోంది. ఇటలీలోని పోంటెడెరా ఫ్యాక్టరీలో కంపెనీ టెస్ట్ సెంటర్ పేరు మీద ఈ స్కూటర్ పేరు పెట్టారు. ఇందులో స్టెప్-త్రూ స్టీల్ ఫ్రేమ్, టూ-స్ట్రోక్ ఇంజిన్, డైరెక్ట్-డ్రైవ్ ట్రాన్స్మిషన్, హ్యాండిల్బార్-మౌంటెడ్ గేర్ కంట్రోల్ ఉన్నాయి. Also Read:Vande Mataram: ముస్లింలందరినీ హిందువులుగా మార్చాలనుకుంటున్నారా? ‘వందేమాతరం’పై ముస్లిం సంస్థల అభ్యంతరం!…