కోట్లు పెట్టి సినిమాలు చేయనక్కర్లేదు.. కంటెంట్ ఉంటే చాలు అవే కోట్లు వచ్చి పడతాయ్ అని నిరూపిస్తోంది మాలీవుడ్. సస్పెన్స్, క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలతో పాపులారిటీ తెచ్చుకున్న మల్లూవుడ్.. మరోసారి ఇదే జోనర్ చిత్రాలు తీసి హిట్స్ అందుకుంటుంది. జనవరిలో వచ్చిన స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ రేఖా చిత్రం.. రూ. 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా అదే ఫ్లోలో ఉంది. మాలీవుడ్ స్టార్…
యావత్ దేశంలోనే మిషన్ భగీరథ ఓ ప్రత్యేక ప్రాజెక్ట్ అంటూ ప్రశ్నించారు. ప్రతీ రోజు ఒక కోటికి పైగా కుటుంబాలకు తాగునీరు అందిస్తున్నాము అని తెలిపారు. ఏదో జన్మలో పుణ్యం చేశా.. అందుకే ఈ డిపార్ట్మెంట్ లో పనిచేసే అదృష్టం దక్కింది అని మిషన్ స్మిత సభర్వాల్ పేర్కొన్నారు.