Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Odisha

Odisha News

    • ఒడిశాలో యాస్ భీభ‌త్సం…భ‌ద్ర‌క్ జిల్లా అతలాకుత‌లం…
      #Top Story

      ఒడిశాలో యాస్ భీభ‌త్సం…భ‌ద్ర‌క్ జిల్లా అతలాకుత‌లం…

      బంగాళాఖాతంలో ఏర్ప‌డిన యాస్ తుఫాన్ బాలాసోర్ వ‌ద్ద తీరం దాటింది. ఈ తుఫాన్ ప్ర‌భావంతో ఒడిశా తీర‌ప్రాంతం మొత్తం అత‌లాకుత‌లం అయింది. ఒడిశాలోని 9 జిల్లాల్లో విస్తారంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  ఇక ఈ తుఫాన్ ప్ర‌భావం ఎక్కువ‌గా భ‌ద్ర‌క్ జిల్లాపై ప‌డింది. భ‌ద్ర‌క్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  ప్ర‌చండ వేగంతో గాలులు వీస్తుండ‌టంతో చెట్లు విరిగి ప‌డుతున్నాయి.  ఇక స‌ముద్రంలోని అల‌లు ఎగ‌సి ప‌డుతున్నాయి.  ఇక బాలేశ్వ‌ర్‌లోని చాందిపూర్ లో…
    • ఒరిస్సా, బెంగాల్ తీరంపై విరుచుకుపడ ‘యాస్’ తుఫాన్..
      #జాతీయం

      ఒరిస్సా, బెంగాల్ తీరంపై విరుచుకుపడ ‘యాస్’ తుఫాన్..

      ఒరిస్సా, బెంగాల్ తీరంపై విరుచుకుపడుతుంది అతి తీవ్ర తుఫాన్ ‘యాస్’. ధమ్ర పోర్ట్ కు సమీపంలో తీరాన్ని తాకిన అతి తీవ్ర తుఫాన్… మధ్యాహ్నం తర్వాత బాలాసోర్-ధమ్ర పోర్ట్ మధ్య తీరం దాటనుంది అతితీవ్ర తుఫాన్. 9 ఒడిషాజిల్లాలపై ఈ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే అక్కడ రెడ్ వార్నింగ్ జారీ చేసింది ఐఎండీ. ఈ తుఫాన్ కారణంగా బెంగాల్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. ధమ్ర పోర్ట్ లో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక…
    • ఒడిశాలో రెడ్ అల‌ర్ట్…20 ల‌క్ష‌ల మంది త‌ర‌లింపు….
      #Top Story

      ఒడిశాలో రెడ్ అల‌ర్ట్…20 ల‌క్ష‌ల మంది త‌ర‌లింపు….

      బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అతి తీవ్ర తుఫాన్ యాస్ ఒడిశాతీరం వైపు దూసుకొస్తున్న‌ది. 12 కిలో మీట‌ర్ల వేగంతో కదులుతూ ఒడిశాలోని చాంద్‌బ‌లి-దామ్ర పోర్ట్ కు స‌మీపంలో తీరం దాట‌నున్న‌ది.  ప్ర‌స్తుతం పారాదీప్‌కు 90 కి.మీ, బాలాసోర్‌కు 140 కి.మీ దూరంలో కేంద్రీకృత‌మైంది.  ఈరోజు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు తుఫాన్ తీరం దాట‌నున్న‌ది.  యాస్ తుఫాన్ తీరం దాటే స‌మ‌యంలో గంట‌కు 165 కి.మీ వేగంతో గాలులు వీస్తాయ‌ని, స‌ముద్రంలోని అల‌లు ఎగ‌సిప‌డ‌తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.  ఒడిశా, ప‌శ్చిమ…
    • రేపు చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఎక్క‌డ ఎంత స‌మ‌యం అంటే..?
      #జాతీయం

      రేపు చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఎక్క‌డ ఎంత స‌మ‌యం అంటే..?

      రేపు సంపూర్ణ చంద్ర‌గ్ర‌హం ఏర్ప‌డ‌నుంది… భార‌త్‌లో మాత్రం పాక్షికంగా ఉండ‌బోతోంది.. అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, అంటార్కిటికా, పసిఫిక్‌ మహాసముద్రం, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణం క‌నిపించ‌నుండ‌గా… భార‌త్‌లో కొన్ని ప్రాంతాల‌కే ఇది ప‌రిమితం కానుంది… పశ్చిమ బెంగాల్‌లో కొన్ని ప్రాంతాలు, ఒడిషా తీర ప్రాంతం, అండమాన్‌ నికోబార్‌ దీవులలో క‌నిపిస్తుంద‌ని ఇండియ‌న్ మెటీరియోలాజిక‌ల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) వెల్ల‌డించింది. సంపూర్ణ చంద్ర గ్రహణం అనంతరం ఇది సంభవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహణం భారత్‌లో మధ్యాహ్నం…
    • యాస్ తుఫాన్.. 8 ల‌క్ష‌ల మందికి పైగా సుర‌క్షిత‌ప్రాంత‌ల‌కు త‌ర‌లింపు
      #జాతీయం

      యాస్ తుఫాన్.. 8 ల‌క్ష‌ల మందికి పైగా సుర‌క్షిత‌ప్రాంత‌ల‌కు త‌ర‌లింపు

      యాస్ తుఫాన్.. తీవ్ర తుఫాన్‌గా మారుతుండ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్తం అవుతున్నారు.. తుఫాన్ ప్ర‌భావం భారీగా ఉండే ప్రాంతాల్లో ముందుగానే అల‌ర్ట్ అయ్యారు.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు త‌ర‌లిస్తోంది ఎన్‌డీఆర్‌ఎఫ్.. ఇప్ప‌టి వ‌ర‌కు పశ్చిమ బెంగాల్‌లోని 14 జిల్లాల ప‌రిధిలో 8,09,830 మందిని లోతట్టు ప్రాంతాల నుంచి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు.. యాస్ తుఫాన్ ప్ర‌భావం తీవ్రంగా ఉండ‌బోతోంద‌న్న హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో.. ముంద‌స్తుగా ఈ నిర్ణ‌యం తీసుకుంది ప్ర‌భుత్వం.. ఇక‌, యాస్ తుఫాన్ ఎఫెక్ట్.. 11…
    • ఒడిషా, బెంగాల్ రాష్ట్రాలకు యాస్ తుఫాన్ అతి తీవ్ర ముప్పు…
      #జాతీయం

      ఒడిషా, బెంగాల్ రాష్ట్రాలకు యాస్ తుఫాన్ అతి తీవ్ర ముప్పు…

      ఒడిషా, బెంగాల్ రాష్ట్రాలకు యాస్ తుఫాన్ అతి తీవ్ర ముప్పు ఉన్నట్లు తెలుస్తుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ గా మారిన యాస్… వచ్చే 12గంటల్లో మరింత బలపడి విరుచుకుపడే అవకాశం ఉంది. పారాదీప్ కు దక్షిణ-ఆగ్నేయంలో 320 కి.మీ.., బాలాసోర్ కి ఆగ్నేయంగా 430 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయ్యి చాంద్ బలి దగ్గర రేపు అతితీవ్ర తుఫాన్ తీరం దాటే చాన్స్ ఉన్నట్లు సమాచారం. ఐఎండీ ఆరెంజ్ బులెటిన్ విడుదల చేయగా… యాస్…
    • తీవ్ర తుఫాన్‌గా మారిన యాస్‌… మరికొద్ది గంటల్లో…
      #Top Story

      తీవ్ర తుఫాన్‌గా మారిన యాస్‌… మరికొద్ది గంటల్లో…

      బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం బ‌ల‌ప‌డి తుఫాన్ యాస్‌గా మారింది.  ఇది ఇప్పుడు తూర్పు మ‌ద్య బంగాళాఖాతంలో తీవ్ర‌మైన తుఫాన్‌గా మారింది.  9 కి.మీ వేగంతో క‌దులుతూ మ‌రింత బ‌ల‌ప‌డుతున్న‌ది.  అతి కొద్ది గంట‌ల్లో ఈ యాస్ తుఫాన్ అతి తీవ్ర‌మైన తుఫాన్‌గా మారి బెంగాల్ ఒడిశా తీరాల‌వైపు దూసుకుపోయో అవ‌కాశం ఉన్న‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ పేర్కొన్న‌ది.  పారాదీప్‌కు 360 కీలోమీట‌ర్లు, డిగాకు 450 కి.మీ దూరంలో ఈ యాస్ తుఫాన్ కేంద్రీకృత‌మైంది.  దీంతో ఒడిశా బెంగాల్‌కు ఆరెంజ్…
    • యాస్ తుఫాన్.. ఎల్లో వార్నింగ్ జారీ
      #జాతీయం

      యాస్ తుఫాన్.. ఎల్లో వార్నింగ్ జారీ

      మ‌రో తుఫాన్ తీరం వైపు దూసుకొస్తుంది.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో యాస్ తుఫాన్ గంటకు 04 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ బ‌ల‌ప‌డుతోంది.. ప్ర‌స్తుతం.. పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 520 కిలోమీట‌ర్లు.. బాలసోర్ (ఒడిశా)కు ఆగ్నేయంగా 620 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృతం అయిఉంది.. ఉత్తర-వాయువ్య దిశగా పయనించి తీవ్రమైన తుఫాన్‌గా మారుతోంది.. ఈనెల 26 తెల్లవారుజామున అతితీవ్ర తుఫానుగా మారి.. పారాడిప్, సాగర్ ద్వీపాల మధ్య ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలను దాట‌వ‌చ్చు అని భార‌త వాతావ‌ర‌ణ‌శాఖ అంచ‌నా…
    • ఒడిశాలో లాక్‌డౌన్ మ‌ళ్లీ పొడిగింపు..
      #జాతీయం

      ఒడిశాలో లాక్‌డౌన్ మ‌ళ్లీ పొడిగింపు..

      క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతుండ‌డంతో.. మ‌రోసారి లాక్‌డౌన్‌ను పొడిగించింది ఒడిశా ప్ర‌భుత్వం… జూన్ 1వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది.. మే 5 నుంచి అమలు చేసిన రెండు వారాల లాక్‌డౌన్ ఈ నెల 19వ తేదీతో ముగియ‌నుండ‌గా.. అయితే, ఆరోగ్య నిపుణులను సంప్రదించిన త‌ర్వాత మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించిన‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది… ఒడిశాలో పాజిటివిటీ రేటు 20 శాతంగా ఉండ‌గా… దాదాపు రెండు వారాల లాక్‌డౌన్ త‌ర్వాత ఇప్పుడు…
    • కరోనా ఎఫెక్ట్: వీధి జంతువుల కోసం రూ.60 లక్షలు కేటాయింపు 
      #జాతీయం

      కరోనా ఎఫెక్ట్: వీధి జంతువుల కోసం రూ.60 లక్షలు కేటాయింపు 

      దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.  కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ అను అమలు చేస్తున్నారు.  ఇటు ఒడిశా రాష్ట్రంలో కూడా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను విధించారు.  దీంతో షాపులు, రెస్టారెంట్లు అన్ని మూతపడ్డాయి.  రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారబోతున్నాయి.  అయితే, వీధుల్లో తిరిగే జంతువులకు ఆహరం  దొరక్క ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని గ్రహించిన ఒడిశా ముఖ్యమంత్రి వీధి జంతువుల…
    ←1…33343536→

తాజావార్తలు

  • Off The Record : తెలంగాణ స్పీకర్ కు ఢిల్లీ పిలుపు

  • Off The Record: ప్రకాశం జనసేనలో బాలినేని ఉక్కిరి బిక్కిరి?

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • Iran War: భారత్‌కు గ్యాస్ సరఫరా తగ్గించిన ఖతార్..

  • MLA Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలికి హైకోర్టులో ఊరట

ట్రెండింగ్‌

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions