Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Odisha

Odisha News

    • అక్కడ సెప్టెంబర్‌ 1వ తేదీ వరకు నైట్‌కర్ఫ్యూ పొడిగింపు
      #జాతీయం

      అక్కడ సెప్టెంబర్‌ 1వ తేదీ వరకు నైట్‌కర్ఫ్యూ పొడిగింపు

      కరోనా కట్టడి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. లాక్‌డౌన్‌, కర్ఫ్యూ, నైట్‌ కర్ఫ్యూ అమలు చేశాయి.. ఇంకా కోవిడ్‌ కేసులు పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో… ఆంక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు.. చాలా వరకు సడలింపులు ఇచ్చినా.. మరోవైపు.. పరిస్థితులను బట్టి.. కర్ఫ్యూ, నైట్‌ కర్ప్యూ పొడిగిస్తూనే ఉన్నాయి.. తాజాగా.. ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో సెప్టెంబర్‌ 1వ తేదీ వరకు నైట్‌కర్ఫ్యూను పొడగించింది. ఆదివారం నుంచి వచ్చే నెల వరకు రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం…
    • ఆరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో నేడు ప్ర‌ధాని కీల‌క భేటీ…
      #Top Story

      ఆరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో నేడు ప్ర‌ధాని కీల‌క భేటీ…

      దేశంలో కొన్ని రాష్ట్రాల్లో క‌రోనా ఉదృతి ఇంకా కోన‌సాగుతూనే ఉన్న‌ది.  ముఖ్యంగా కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌తో పాటు అటు ఒడిశా, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి.  క‌రోనా మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ ఈరోజు ఆరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో  వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశం కాబోతున్నారు.  ఈ స‌మావేశంలో క‌రోనా క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌లు, మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న నేప‌థ్యంలో ఆసుప‌త్రుల్లో మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, ఆక్సిజ‌న్ కొర‌త…
    • నేడు పూరిలో జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌…భ‌క్తులు లేకుండానే…
      #Top Story

      నేడు పూరిలో జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌…భ‌క్తులు లేకుండానే…

      విశ్వ‌విఖ్యాతి గాంచిన పూరి జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర ఈరోజు ప్రారంభం కాబోతున్న‌ది.  క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా ఈ ఏడాది కూడా భ‌క్తులు లేకుండానే ర‌థ‌యాత్ర జ‌రుగుతున్న‌ది.  సేవ‌కులు మాత్ర‌మే ఈ యాత్ర‌లో పాల్గొంటారు.  ర‌థ‌యాత్ర జ‌రుగుతుండ‌టంతో పూరీలో క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి.  రేపు రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు కర్ఫ్యూ అమ‌లు జ‌రుగుతుంది. ఇత‌ర ప్రాంతాల నుంచి పూరీకి ఎవ‌ర్నీ అనుమ‌తించ‌డంలేదు.  పూరీలోని సామాన్య ప్ర‌జ‌లు, భ‌క్తులు ఎవ‌రైనా స‌రే ఈ కార్య‌క్ర‌మాన్ని టీవీల్లో లైవ్ ద్వారా…
    • క‌రోనా టెన్ష‌న్ః ఆ ఆరు రాష్ట్రాల‌కు కేంద్ర బృందం…
      #Top Story

      క‌రోనా టెన్ష‌న్ః ఆ ఆరు రాష్ట్రాల‌కు కేంద్ర బృందం…

      క‌రోనా మ‌హ‌మ్మారి దేశంలో కొంత త‌గ్గుముఖం ప‌ట్టింది.  అయితే, కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  తొలి వేవ్ ను స‌మ‌ర్ధ‌వంతంగా కంట్రోల్ చేసిన కేర‌ళ‌లో సెకండ్ వేవ్ కార‌ణంగా తీవ్రంగా న‌ష్ట‌పోయింది.  ఇప్ప‌టికీ ఆ రాష్ట్రంలో పాజిటీవ్ కేసులు పెద్ద‌సంఖ్య‌లోనే న‌మోద‌వుతున్నాయి.  కేర‌ళ‌తో పాటుగా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, త్రిపుర‌, ఒడిశా, చ‌త్తీస్‌గ‌డ్‌, మ‌ణిపూర్ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి.  దీంతో కేంద్ర‌ప్ర‌భుత్వం ఆరు రాష్ట్రాల‌కు కేంద్ర బృందాన్ని పంపింది. ఈ బృందం ఆయా రాష్ట్రాల్లో ప‌ర్య‌టించి…
    • పెళ్లిలో మ‌ట‌న్ లేద‌ని… వ‌రుడు…
      #Top Story

      పెళ్లిలో మ‌ట‌న్ లేద‌ని… వ‌రుడు…

      పెళ్లిళ్ల‌లో అల‌క‌లు, కొట్లాటలు, విసుగులు స‌హ‌జ‌మే.  అమ్మాయి త‌ర‌పువారిని ఇబ్బందులు పెట్టి కావాల్సిన చేయించుకుంటుంటారు.  త‌ప్ప‌ద‌ని అమ్మాయి త‌ర‌పు బంధువులు కూడా చేస్తుంటారు. ఒక్కోసారి కూర‌లు కూడా పెళ్లిళ్లలో కీల‌కంగా మారుతుంటాయి.  పెద్ద గొడ‌వ‌లు సృష్టిస్తుంటాయి.  పెళ్లిళ్లు ర‌ద్దు చేసుకునే వ‌ర‌కూ తీసుకెళ్తుంటాయి.  ఇలాంటి సంఘ‌ట‌న ఒడిశాలో జ‌రిగింది.  ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా మ‌న‌తిరా గ్రామంలో వివాహానికి అంగ‌రంగ‌వైభ‌వంగా ఏర్పాట్లు చేశారు.  వివాహం స‌మ‌యంలో ఏర్పాటు చేసిన విందులో మ‌ట‌న్ పెట్ట‌లేదు.   Read: బాసరలో అక్రమాలు..…
    • ఈ ఏడాది ర‌థ‌యాత్ర‌పై క‌రోనా ప్ర‌భావం…
      #Top Story

      ఈ ఏడాది ర‌థ‌యాత్ర‌పై క‌రోనా ప్ర‌భావం…

      ఒడిశాలోని పూరి ర‌థయాత్ర‌కు ఎంత‌టి చ‌రిత్ర ఉన్న‌దో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  ప్ర‌తి ఏడాది జులై నెల‌లో పూరి ర‌థ‌యాత్ర‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తుంటారు.  కానీ, గ‌తేడాది క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ర‌థ‌యాత్ర‌ను ఏకాంతంగా నిర్వ‌హించారు.   ఈ ఏడాది సెకండ్ వేవ్ ఉదృతి కొన‌సాగుతోంది.  సెకండ్‌వేవ్ ఉదృతి కార‌ణంగా ర‌థ‌యాత్ర‌ను ఏకాంతంగానే నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.  ర‌థయాత్ర‌లో 500 ల‌కు మించి సేవ‌కులు పాల్గోన‌బోరని, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగెటీవ్ వ‌చ్చిన సేవ‌కుల‌ను మాత్ర‌మే సేవ‌లో పాల్గొంటార‌ని, పోలీసు…
    • ఆ రాష్ట్రంలో 12 వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రద్ధు…
      #Top Story

      ఆ రాష్ట్రంలో 12 వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రద్ధు…

      ఒడిశా రాష్ట్రంలో క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే.  క‌రోనా మ‌హ‌మ్మారితో ఇప్ప‌టికే లాక్‌డౌన్‌ను అమ‌లు జ‌రుగుతున్న‌ది.  లాక్‌డౌన్ కార‌ణంగా ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి.  మ‌హ‌మ్మారి ఉదృతి ఇప్ప‌ట్లో త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు.  పైగా థ‌ర్డ్ వేవ్ పొంచి ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఒడిశా స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  12 వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను రద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.  పరీక్ష‌ల కంటే విద్యార్ధుల జీవితాలు ముఖ్య‌మైన‌వని, 12 వ త‌ర‌గ‌తి…
    • రాష్ట్రాల‌కు కేంద్ర‌మే వ్యాక్సిన్లు ఇవ్వాలి.. అంద‌రు సీఎంలు అడ‌గండి..!
      #జాతీయం

      రాష్ట్రాల‌కు కేంద్ర‌మే వ్యాక్సిన్లు ఇవ్వాలి.. అంద‌రు సీఎంలు అడ‌గండి..!

      క‌రోనా క‌ట్ట‌డి కోసం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.. అయితే, వ్యాక్సిన్ కంపెనీల నుంచి కొనుగోలు చేసి 45 ఏళ్ల వారికి ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేసిన కేంద్రం.. 18 ఏళ్లు పైబ‌డిన‌వారికి వ్యాక్సిన్ విష‌యంలో బాధ్య‌త రాష్ట్రాల‌కే వ‌దిలేసింది.. అయితే, కేంద్ర‌మే వ్యాక్సిన్ల‌ను సేక‌రించి రాష్ట్రాల‌కు పంపిణీ చేయాల‌నే డిమాండ్ రాష్ట్రాల నుంచి వినిపిస్తోంది.. ఇప్ప‌టికే కేర‌ళ, ప‌శ్చిమ‌బెంగాల్ త‌దిత‌ర రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్ వినిపించ‌గా.. ఇవాళ వారికి ఒడిషా తోడైంది.. కేంద్ర‌మే వ్యాక్సిన్లు పంపిణీ…
    • పాఠ్యాంశంగా కరోనా మహమ్మారి!
      #జాతీయం

      పాఠ్యాంశంగా కరోనా మహమ్మారి!

      కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. దేశంలోనూ కరోనా ప్రభావం తీవ్రంగానే వుంది. ఈ క్రమంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఉన్నత పాఠశాలలు, కాలేజీల్లో పాఠ్యాంశాలుగా విపత్తు, మహమ్మారి నిర్వహణను చేర్చాలని ప్రభుత్వం శనివారం నిర్ణయించింది. బీజేడీ నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఈ విషయంపై తీర్మానాన్ని ఆమోదించారు. తరచూ తుపానులు, మహమ్మారి…
    • తుపాను ప్రభావంపై ప్రధాని మోదీ సమీక్ష
      #జాతీయం

      తుపాను ప్రభావంపై ప్రధాని మోదీ సమీక్ష

      తుపాను ప్రభావంపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ నేడు ఉన్నతాధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. రేపు తుఫాన్ ప్ర‌భావిత ఒడిశా, ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో ప‌రిస్థితిని స‌మీక్షించ‌నున్నారు. రేపు ఢిల్లీలోని త‌న నివాసం నుంచి బ‌య‌లుదేర‌నున్న ప్ర‌ధాని ముందుగా భువ‌నేశ్వ‌ర్‌కు వెళ్ల‌నున్నారు. అక్క‌డ ఉన్న‌తాధికారులతో స‌మావేశ‌మై ఒడిశాలో తుఫాన్ ప‌రిస్థితిపై స‌మీక్షించ‌నున్నారు. అనంత‌రం తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాలైన బాలాసోర్‌, భ‌ద్ర‌క్‌, పర్బ మేదినిపూర్‌ల‌లో ఆయ‌న ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించ‌నున్నారు. ఆ త‌ర్వాత ప‌శ్చిమ‌బెంగాల్‌కు వెళ్లనున్నారు.
    ←1…3233343536→

తాజావార్తలు

  • Off The Record : తెలంగాణ స్పీకర్ కు ఢిల్లీ పిలుపు

  • Off The Record: ప్రకాశం జనసేనలో బాలినేని ఉక్కిరి బిక్కిరి?

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • Iran War: భారత్‌కు గ్యాస్ సరఫరా తగ్గించిన ఖతార్..

  • MLA Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలికి హైకోర్టులో ఊరట

ట్రెండింగ్‌

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions