నుమాయిష్ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సంవత్సరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించే ఈ నుమాయిష్ ఈ సంవత్సరం కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా ఆలస్యం ప్రారంభమైంది. ఈ నుమాయిష్లో వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది వ్యాపారులు వస్తుంటారు. అనేక రకాల వంటకాలు, వస్తువులు ఇంకా ఎన్నో ఇక్కడ మ�
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘నుమాయిష్’ పునఃప్రారంభమైనప్పటి నుండి దాదాపు 40,000 మంది ఈ స్థలాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. సాధారణంగా జనవరిలో నిర్వహించే ఈవెంట్ ఓమిక్రాన్ కారణంగా కోవిడ్ కేసుల వేగవంతమైన పెరుగుదల దృష్ట్యా గత నెలలో నిలిపివేయబడింది. అంతేకాకుండా గత సంవత్సరం, కోవిడ్ సెకండ్ వేవ్ ద
ప్రతీ ఏడాది హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్ నిర్వహిస్తూ వస్తోంది ఎగ్జిబిషన్ సొసైటీ.. అయితే, కోవిడ్ మహమ్మారి ఎఫెక్ట్ నుమాయిష్పై కూడా పడింది… ఈ సారి ఎగ్జిబిషన్ ప్రారంభమైనా.. కరోనా థర్డ్ వేవ్ విజృంభించడం.. దీంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేయడంతో మళ్లీ నిలిపివే�