నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఎన్సీఎల్లో పలు ఉద్యోగాలకు ధరఖాస్తులను కోరుతూ తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఏకంగా 150 ట్రైనీ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు. పోస్టుల వివరాలు అర్హతలు, ఏంటో చూద్దాం.. అర్హతలు.. అసిస్టెంట్ ఫోర్మ్యాన్ (ఈ అండ్ టీ) ట్రైనీ
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పలు సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ వస్తుంది.. తాజాగా రక్షణ శాఖకు చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ వింగ్ డీఆర్డీవో, నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. ఈ సంస్థ సైంటిస్ట్-బి కేటగిరీ పోస్టులకు రిక్రూట్మెంట్ చేపడుతోంది.. ఈ �
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం వివిధ విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, సిస్టమ్ అనలిస్ట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ తో సహా వివిధ పోస్టుల భర్తీ చేపట్టనుంది.. మంత్రిత్వ శాఖలు, జల్ శక్తి/జవహర్లాల్ నెహ
ప్రభుత్వ రంగ సంస్థల్లో అతి పెద్ద రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇక ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 490 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో అప్రంటీస్, అకౌంట్స్, ఎగ్జిక్యూటివ్ త�
NTA లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీని ప్రకారం ఎన్టీఏలో చాలా పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్థులు అధికారిక సైట్ recruitment.nta.nic.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.. ఈ ఉద్య�
భారత ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఈ మధ్య ప్రభుత్వ సంస్థలకు సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తూ వస్తున్నారు.. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా పోస్టల్ లో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది..పోస్టల్ శాఖ నుంచి గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర
తెలంగాణలో వరుసగా వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి.. అయితే, నిరుద్యోగులకు మరో శుభవార్త.. త్వరలోనే భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాబోతున్నాయి.. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వెల్లడించారు.. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో �
2Job Notifications Cancelled: ప్రభుత్వ ఉద్యోగం ఎంతో మంది నిరుద్యోగుల కల. ఎలాగైనా సర్కారు కొలువు సాధించి జీవితంలో స్థిరపడాలని రాత్రనక, పగలక కష్టపడి చదువుతుంటారు.
తెలంగాణ నిరుద్యోగులకు త్వరలో శుభవార్త చెప్పబోతోంది ప్రభుత్వం. గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు మరియు అన్ని శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించా
ఏపీలో కొత్త జిల్లాల పునర్వవస్థీకరణలో భాగంగా కడప, కోనసీమ జిల్లాల్లో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుచేసింది ప్రభుత్వం. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం, అమలాపురం డివిజన్లలోని 7 మండలాలను కొత్తపేట రెవెన్యూ డివిజన్ గా ప్రతిపాదిస్తూ నోటిఫి