ఏఐ+ త్వరలో భారతదేశంలో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేయబోతోంది. ఈ సంస్థ బడ్జెట్ ధరలలో ఏఐ+ నోవా 2 5G, నోవా 2 అల్ట్రా 5G స్మార్ట్ఫోన్లను విడుదల చేయనుంది. ఏఐ ప్లస్ తన రాబోయే స్మార్ట్ఫోన్ల విడుదల తేదీ, డిజైన్, స్పెసిఫికేషన్ల గురించి సమాచారాన్ని పంచుకుంది. నోవా సిరీస్కు చెందిన రాబోయే స్మార్ట్ఫోన్లు 5 కలర్ ఆప్షన్స్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. అంతకుముందు, ఈ సంస్థ గత సంవత్సరం జూలైలో నోవా 5G…