PM Modi: అస్సాం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ విమర్శలను తీవ్రం చేశారు. శనివారం గౌహతిలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ కాంగ్రెస్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ను ‘‘మావోయిస్ట్-ముస్లిం లీగ్’’గా అభివర్ణించారు. కాంగ్రెస్ ఎప్పుడూ దేశ భద్రతను పట్టించుకోలేదని, రాష్ట్రాన్ని చొరబాటుదారుల చేతిలోకి వెళ్లేలా చేయాలనుకుంటుందని ఆరోపించారు. దేశ భద్రతకు ప్రమాదకరంగా ఉన్న వారిని కాంగ్రెస్ గొప్పగా చూపుతోందని అన్నారు. Read Also: Kakinada Road Accident: గూగుల్ మ్యాప్లో…
Meghalaya Political Crisis: ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో రాజకీయ గందరగోళం నెలకొంది. మంగళవారం ఒక్కరోజులో 12 మంది మంత్రులలో ఎనిమిది మంది అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రాజీనామా చేసిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వంలోని సీనియర్ నాయకులు. ప్రస్తుతం మేఘాలయలో ఎన్పిపి నేతృత్వంలోని మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే రాజీనామా చేసిన మంత్రులు సీఎం కాన్రాడ్ కె సంగ్మా సమక్షంలో వారి రాజీనామాలను గవర్నర్కు…