స్నానానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు నిజాం సాగర్ కాల్వలో పడి గల్లంతైన ఘటనలు చందూరుతో పాటు వర్ని మండలం అఫందీఫారంలో శనివారం చోటుచేసుకుంది. వర్ని, చందూర్ మండలాల్లోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు గల్లంతయినట్లు వర్ని ఎస్సై కృష్ణ కుమార్ వెల్లడించారు.
ఆ యువకుడు అమెరికాకు వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కానీ ఇంతలోనే మృత్యువు ఆ యువకుడిని కబలించివేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన వేంపల్లి శ్రావణ్ గౌడ్ (27) సోమవారం రాత్రి 11.30 లకు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Nizamabad: ఓ ప్రైవేట్ బస్సులో సినీమా స్టైల్లో చోరీ జరగడం సంచలనంగా మారింది. టీ తాగడం కోసం బస్సు ఆపితే ఓ బ్యాగులోనుంచి 13 లక్షలు కొట్టేశారు గుర్తు తెలియని దొంగలు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మోపాల్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ మూర్తిని సస్పండ్ చేస్తూ సీపీ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవలో కానిస్టేబుల్ మూర్తి తలదూర్చడమే సస్పెండ్కు కారణమని తెలిసింది.
Dengue Fever: డెంగ్యూ జ్వరాలు డేంజర్ బెల్ మోగుతున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులతో డెంగ్యూతో పాటు వైరల్ జ్వరాలు కూడా పెరుగుతున్నాయి. గత నెల రోజులుగా ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్ల సంఖ్య పెరిగింది.
Telangana: ఆస్తి కోసం నవ మాసాలు పెంచి పెద్దచేసిన కన్న తల్లినే ఇంటి నుంచి గెంటివేసిన నిజామాబాద్లో జరిగింది.. చేసేదేమీ లేక ఆ తల్లి చెట్టుకింది దీనంగా కూర్చొని కన్నీరు కారుస్తోంది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే దోమకొండ మండలం సoగమేశ్వర కాలనీలో దారుణం జరిగింది.. ఆస్తి వివాదంలో తల్లిని ఇంటి నుంచి గెంటేశాడు కుమారుడు.. భూమి పంపకం విషయంలో ఇద్దరు కొడుకుల మధ్య వివాదం నడుస్తోంది.. ఘర్షణ కూడా జరిగింది.. అదే తల్లిపాలిక…
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలురా గ్రామంలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి కుటుంబ సభ్యులు ఉంటున్నారు. రోజూలాగానే నీళ్లకోసం కుళాయి వద్దకు వెళ్లింది. అయితే మిగతావారు కూడా కుళాయి వద్దకు చేరుకుని నీళ్లు పడుతున్న సమయంలో ఒకనొకరు నేనంటే నేను ముందు అంటూ గొడవకు దిగారు.
మెస్ హాల్లోని బెంచ్పై కూర్చోవడంపై ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఒక విద్యార్థి మరణించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్ధిపూర్ శివారులోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో చోటుచేసుకుంది.
Love Marriage: ప్రేమకు కులం, మతం, ధనిక, పేద, రంగు, ప్రాంతంతో సంబంధంలేదు. ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతామో తెలియదు. సినిమాల్లో చూపించిన మాదిరిగా ఓ వ్యక్తిని చూడగానే తన మనసుకు దగ్గరగా అనిపించిన వ్యక్తిపై ప్రేమ ఆటోమేటిక్ గా పుట్టుకొస్తుంది.