తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కెరీర్లో 50వ మైలురాయిగా నిలిచిన ‘మహారాజా’ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా అత్యధిక వ్యూస్ సాధించి, గత ఐదేళ్లలో వచ్చిన అత్యుత్తమ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడీ సినిమా అభిమానులకు చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే శుభవార్త అందించింది. ఈ సెన్సేషనల్ హిట్ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. Also Read : RaashiiKhanna : ‘తెలుసుకదా’ సినిమా ప్లాప్…
70 ప్లస్ లో కూడా బాడీకి రెస్ట్ ఇవ్వకుండా కష్టపడుతున్నారు స్టార్ హీరోస్ రజనీకాంత్, కమల్ హాసన్లు. సూర్య, శివకార్తీకేయన్ లైనప్ కూడా పెద్దదే. ఇక విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సినిమాలకు టాటా చెప్పబోతున్నాడు లేకుంటే డైరెక్టర్లు క్యూ కడతారు. మరీ అజిత్ సంగతేంటీ ఇటీవల విదాముయర్చితో పలకరించిన అజిత్, ఏకే 63 తర్వాత సినిమా ఎవరితో అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. Also Read : Rashmika Mandanna : రష్మిక ఖాతాలో మరో బ్లాక్ బస్టర్…