కరోనా ఎప్పుడు, ఎలా, ఎక్కడినించి వస్తుందో తెలీదు. అందుకే మన జాగ్రత్తల్లోమనం వుండాలి. గోవా క్రూయిజ్ షిప్లో కరోనా పంజా విసరడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. 2000 మందికి టెస్టులు చేయగా వారిలో 66 మందికి పాజిటివ్ అని తేలింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం 2వేల మంది ముంబయి నుంచి గోవాకు బయల్దేరి వెళ్లారు. ఒమిక్రాన్ భయం వెంటాడుతున్నా సెలబ్రేషన్స్ మాత్రం ఆపలేదు. చివరకు ముంబయి నుంచి గోవా తీరం చేరగానే అధికారులు పీపీఈ కిట్…
ఈ నూతన సంవత్సరంలోనైనా కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసిన నందమూరి బాలకృష్ణ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్తో మహమ్మారి మరో మారు విజృంభిస్తున్న వేళ అందరూ మరింత బాధ్యతతో మెలుగుతూ పూర్తి శక్తి సామర్థ్యాలతో రోగులకు సేవలు అందేలా…
ఆంధ్రప్రదేశ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అప్పుడే ప్రారంభమయ్యాయి.. నెల్లూరు జిల్లాలో నిర్వహించిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ డ్యాన్స్లతో హంగామా చేశారు.. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో డీసీఎంసీ చైర్మన్ చలపతి ఆధ్వర్యంలో ముందస్తు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు, నాయకులు హాజరయ్యారు.. ఇక, బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కూడా వచ్చేశారు.. నిర్వహకుల కోరికతో రంగ ప్రవేశం చేశారు.. అమ్మాయిలతో కలిసి రెచ్చిపోయి డ్యాన్స్లు వేవారు తహసీల్దార్ హమీద్.. బుల్లెట్టు మీదొచ్చె…