గోవా క్రూయిజ్ షిప్లో కరోనా టెన్షన్… 66మందికి పాజిటివ్
కరోనా ఎప్పుడు, ఎలా, ఎక్కడినించి వస్తుందో తెలీదు. అందుకే మన జాగ్రత్తల్లోమనం వుండాలి. గోవా క్రూయిజ్ షిప్లో కరోనా పంజా విసరడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. 2000 మందికి టెస్టులు చేయగా వారిలో 66 మందికి పాజిటివ్ అని తేలింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం 2వేల మంది ముంబయి నుంచి గోవాకు బయల్దేరి వెళ్లారు. ఒమిక్రాన్ భయం వెంటాడుతున్నా సెలబ్రేషన్స్ మాత్రం ఆపలేదు. చివరకు ముంబయి నుంచి గోవా తీరం చేరగానే అధికారులు పీపీఈ కిట్ ధరించి షిప్ ఎక్కారు. అందరికీ కరోనా టెస్టులు చేశారు.
అంతమందిలో 66 మందికి పాజిటివ్ అని తేలడంతో అధికారులు వారిని ఎక్కడ వుంచాలనే దానిపై ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రూయిజ్ షిప్ కి పెద్ద చరిత్ర వుంది. బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కొడుకు ప్రయాణిస్తుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తనిఖీలు చేసింది ఈ షిప్లోనే. నూతన సంవత్సర వేడుకలకు దేశవ్యాప్తంగా చాలా మంది గోవా బీచ్కి వెళ్లి వేడుకలు చేసుకోవడం పరిపాటి. ఈ ఏడాది కూడా ఒమిక్రాన్ ముప్పు ఉన్నా అంతా ఛలో గోవా అనేశారు. అదే వారి కొంప ముంచేసింది. జపాన్లో గతంలో క్రూయిజ్ షిప్లో వారికి కరోనా సోకింది. స్త్రకంగా 7వందల మంది కరోనా బారిన పడ్డారు. దీంతో షిప్ మొత్తాన్ని ఇతర ప్రాంతాలకు పంపకుండా సముద్ర జలాల్లోనే వుంచేశారు.
Also Read
తాజావార్తలు
-
Thalaivar 173: తలైవర్ 173 నుంచి షాకింగ్ న్యూస్.. శంకర్ వర్సెస్ రజనీకాంత్!
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!