2020లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియాలో రిలీజైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ స్కూటర్ అమ్మకాలు తక్కువగా ఉండగా.. ఆ తర్వాత కొత్త మోడల్స్, ధర తగ్గింపులు కారణంగా సేల్స్ పెరిగాయి. దీంతో.. ఈ స్కూటర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్గా నిలిచింది. కాగా.. కంపెనీ మరో మోడల్ను విడుదల �
ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ బోట్ అందిస్తున్న అన్నీ ప్రోడక్ట్ లు అన్నీ కూడా ఇటీవల అదనంగా, boAt వేరబుల్ ప్రొడక్టులపోర్ట్ఫోలియోను విస్తరించింది. ఈ కొత్త స్మార్ట్వాచ్ boAt వేవ్ ఫ్యూరీని ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్వాచ్ గరిష్టంగా 30 రోజుల బ్యాటరీ లైఫ్, సపోర్టును అందజేస్తుందని పేర్కొంది. 1.83 HD డిస్ప్లే, ఫంక్షన�
ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న, ప్రతిష్టాత్మకమై మహీంద్రా స్కార్పియో ఎన్ వచ్చేస్తోంది. బిగ్ డాడీ ఆఫ్ ఎస్ యూ వీస్ గా పిలిచే స్కార్పియో-ఎన్ సోమవారం సాయంత్రం 5.30 గంటలకు లాంచ్ కాబోతోంది. గతంలో ఉన్న మోడల్ కన్నా మరింత అధునాతనంగా, మరిన్ని ఫీచర్లలో స్కార్పియో ఎన్ రాబోతోంది. ఈ కార్ విడుదల కాకముందే చాలా మంది బ