ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగిస్తున్న సోషల్ మీడియా యాప్ లలో ఇంస్టాగ్రామ్ కూడా ఒకటి.. తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు మెరుగైన ఫీచర్స్ ను అందిస్తున్నారు.. ప్రస్తుతం ఇన్స్ట్రాగ్రామ్ మరో కొత్త ఫీచర్ ను పరిశీలిస్తుంది.. AI యొక్క వేగవంతమైన పురోగతిని కొనసాగించడానికి Instagram ఒక ముఖ్యమైన నవీకరణను ప్లా
ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కంటే ఎక్కువ మంది వాడుతున్న యాప్ వాట్సాప్.. వీడియో కాల్స్, చాట్ సులువుగా చెయ్యొచ్చు.. అందుకే ఈ యాప్ కు ఎక్కువ మంది కనెక్ట్ అవుతున్నారు.. తమ యూజర్స్ కు ఎటువంటి భంగం కలగకుండా సరికొత్త ఫీచర్స్ ను తో పాటుగా డాటాను సెక్యూర్ గా ఉంచుతుంది.. దాంతో వాట్సాప్కు భారతదేశంలోనే 500 మిలియన్లక
ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ యూజర్లకు మరో సరికొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. కొద్ది రోజల క్రితం యాంబియంట్ మోడ్, డార్క్ థీమ్ లాంటి అదిరిపోయే అప్డేట్స్ ను ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు వీడియో సెట్టింగ్స్లో స్టెబుల్ వాల్యూమ్ పేరుతో మరో కొత్త ఫీచర్ను యూట్యూబ్ పరిచయం చేస్తోంది.
ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ మేసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ తాజాగా మరిన్ని అద్భుతమైన ఫీచర్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇందులో యూజర్ల సెక్యూరిటీ, ఫ్లెక్సిబులిటీ కోసం ఈ ప్రత్యేక ఫీచర్లను తీసుకురానుంది. వాట్సాప్ త్వరలో వీడియో కాల్ చేసే సమయంలో యూజర్లు తమ స్క్రీన్లను షేర్ చేసుకోవడానికి
ప్రస్తుతం ఆన్ లైన్ పేమెంట్స్ ను ఎక్కువగా చేస్తున్నారు.. అందులో పేటీఎం ను ఎక్కువగా వాడుతున్నారు..స్మార్ట్ ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్స్ యాప్ లను వాడుతున్నారు..కరోనా మహమ్మారి తర్వాత క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ల అవసరం పెరిగింది. ఈ క్రమంలో పేమెంట్ యాప్స్ పాపులర్ అయ్యాయి.. ఈ క్రమంలో
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగ దారులను ఆకర్శించేందుకు సరికొత్త ఫీచర్స్ ను అందిస్తున్నారు.. అందుకే వాట్సాప్ కు డిమాండ్ పెరుగుతుంది.. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు వాట్సాప్ ను వాడుతున్నారు.. అందుకే కస్టమర్స్ కు మరింత మెరుగైన ఫీచర్ల ను అందిస్తున్నారు.. యూజర్ల అవసరాలు మాత్రమే కాకుండా
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా యాప్స్ ఉంటాయి.. అందులోను వాట్సాప్ వాడని వాళ్ళు ఎవ్వరు ఉండరు.. అందుకే మెటా కంపెనీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి కంపెనీలను విలీనం చేసుకుంది. అంతేకాదు యూజర్లను అట్రాక్ట్ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్లు తీసుకొస్తోంది. ఈ నేప�
మరో కొత్త ఫీచర్ను ట్విట్టర్ సంస్థ అందుబాటులోకి తీసుకు వచ్చింది. బ్లూ టిక్ కలిగిన యూజర్లు.. తమ ట్వీట్లను పోస్ట్ చేసిన గంట వరకు వాటిని ఎడిట్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ అధికారికంగా వెల్లడించింది.
Youtube: ప్రస్తుతం ఎక్కడ చూసినా అందరూ యూట్యూబ్ వీడియోలతో కాలం గడిపేస్తున్నారు. దీంతో యూట్యూబ్ కూడా ఎప్పటికప్పుడు ఫీచర్లను అప్డేట్ చేస్తూ యూజర్లకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది. చాలా భాషల్లో వాయిస్ సెర్చ్, టైపింగ్ వర్డ్స్ రూపంలో ఇంటర్నెట్ సెర్చ్ ఫెసిలిటీ తీసువస్తున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పి�