మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల వాయిదా పడటంతో ఇప్పుడు సంక్రాంతి బరిలో దిగబోతున్న ఇతర చిత్రాల మీదకు అందరి దృష్టి మళ్ళింది. పనిలో పనిగా ఇప్పటి వరకూ వ్యూహాత్మక మౌనం పాటించిన కొందరు నిర్మాతలు తమ చిత్రాల అప్ డేట్స్ ను ఇవ్వడం కూడా మొదలెట్టారు. ‘ట్రిపుల్ ఆర్’ వాయిదాతో ముందు అనుకున్న విధం�
కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “డిజే టిల్లు”. ఈ క్రేజీ యూత్ ఫుల్ మూవీలో సిద్ధు జన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. “డిజే టిల్లు” టీజర్ లో సిద్ధు హెయిర్ స్టైలిస్ట్ మధ్య ఫ
సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘గల్లీ రౌడీ’. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదల కావాల్సింది. ఆ విషయాన్ని అధికారికంగా నిర్మాతలు కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ప్రకటించారు కూడా! కానీ ఇప్పుడు ఆ తేదీన పలు చిత్రాలు విడుదల కానుండటంతో తాము కా
‘గీతాంజలి, నిన్నుకోరి’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ కలిసి మరోసారి చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు. సందీప్ కిషన్, నేహాశెట్టి జంటగా ‘గల్లీ రౌడీ’ పేరుతో ఓ హాస్యప్రధాన చిత్రాన్ని నిర్మించారు. ఆ మధ్య సందీప్ కిషన్ తో ‘తెనాలి రామకృష్ణ ఎల్.ఎల్.బి.’ చిత్రాన�