లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియం’ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన మహిళా శాస్త్రవేత్తలకు కృతజ్ఞతతో కూడిన దేశం అందించిన బహుమతి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. breaking news, latest news, telugu news, rajnath singh, nari shakti vandan