https://www.youtube.com/watch?v=HsGrjepw3Vw ప్రముఖ మీడియా సంస్థ NTV ఛైర్మన్ శ్రీ తుమ్మల నరేంద్ర చౌదరి గారికి విశ్వహిందు పురస్కార ప్రదానం జరిగింది. అవధూత దత్తపీఠం, మైసూరువారు ఈ పురస్కార ప్రదానం చేశారు. సనాతన ధర్మాన్ని వ్యాప్తిచేసే విశిష్ట వ్యక్తులకు దత్తపీఠం అందించే అరుదైన పురస్కారం విశ్వహిందు పురస్కారం. గత 15 సంవత్సరాలుగా సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్న భక్తి టీవీ కృషిని యావత్ దేశం గుర్తించింది. ప్రశంసలు కురిపిస్తోంది. దక్షిణాదిలో నెం. 1 ఆధ్యాత్మిక ఛానల్ గా…
ఐదవ రోజు కోటి దీపోత్సవ కార్యక్రమంలో శ్రీ సత్యగౌర చంద్ర దాస, శ్రీ నిష్కంచన భక్త ప్రభూజీ, శ్రీ కారుణ్య సాగర దాస ప్రభూజీ, శ్రీ విష్ణు దాస ప్రభూజీ వార్లు దేవుడికి దీపం పెట్టి, దేవుణ్ణి ఎలా వలలో పడేయొచ్చో, దీపం వల్ల మనుషుల వయో పరిమితిని ఎలా పెంచుకోవచ్చో, దీపం యొక్క ప్రాముఖ్యతను, కోటి దీపోత్సవం నిర్వహిస్తున్న నరేంద్ర చౌదరి దంపతులను అభినందిస్తూ అనుగ్రహభాషణం చేయగా, బ్రహ్మశ్రీ కాకునూరి సూర్య నారాయణ మూర్తి గారు…
ప్రతి ఏడాది కార్తీక మాసంలో భక్తీ టీవీ సారథ్యంలో కోటి దీపోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి సమయంలోనూ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా హైదరాబాద్లోని కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. నవంబర్ 12 నుంచి నవంబర్ 22 వరకు కోటి దీపోత్సవం కార్యక్రమం జరిగింది. Read: టీకా తీసుకుంటేనే సినిమా థియేటర్లోకి అనుమతి… మొదటి రోజు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కోటి…