వారణాసి నుంచి లోక్సభ ఎన్నికలకు ప్రధాని మోడీ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రధాని కాశీ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ప్రధాని మోదీ వారణాసిలో భారీ రోడ్ షో కూడా నిర్వహించారు.
ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. పోటీ చేసే అభ్యర్థులు వారి ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి వెల్లడిస్తున్నారు. ఈ రోజు పీఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాన్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.
Minister KTR: నాకు రాజకీయ భిక్ష పెట్టిన నియోజకవర్గం సిరిసిల్ల జిల్లా. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ సిరిసిల్ల ప్రజల ఆశీస్సులతో సిరిసిల్లను నేను గెలిచి అభివృద్ధి చేశాను.
Munugode bypoll: మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. సాధారణంగా ఎన్నికలంటేనే ఆడంబరాలను ప్రదర్శిస్తుంటారు అభ్యర్థులు.