పశ్చిమ బెంగాల్ లో చివరిదశ ఎన్నికల్లో హింస చెలరేగింది. శనివారం నదియాలో బీజేపీ కార్యకర్త కాల్చి చంపారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే బీజేపీలో చేరిన హఫీజుల్ షేక్ను టీ స్టాల్ వద్ద ఓ వ్యక్తి కాల్చి చంపాడు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించగా.. పరారీలో అతని కోసం వెతుకుతున్నారు. మృతుడు షేక్ పై దాడి చేసిన వారిలో ఇద్దరు నిందితులను గుర్తించారు. వారిద్దరిపై క్రిమినల్ రికార్డులు ఉన్నాయని పోలీసులు…
పశ్చిమ బెంగాల్లోని వివిధ ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో పోలీసులు భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బాణసంచా నిషేధించారని మరియు అక్రమ తయారీ కర్మాగారాలను నడుపుతున్నారనే ఆరోపణలపై కనీసం 100 మందిని అరెస్టు చేసినట్లు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.