అమెరికా-వెనిజులా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పదవి నుంచి దిగిపోవాలని గత కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నారు. కానీ ట్రంప్ హెచ్చరికలను నికోలస్ ఖాతర్ చేయలేదు. తాజాగా అమెరికా రంగంలోకి దిగింది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ పేలుళ్లతో దద్దరిల్లింది. కామికేజ్ డ్రోన్లతో రష్యా దాడులు చేసినట్లు ఉక్రెయిన్ అధికారి ఒకరు తెలిపారు. డ్రోన్లు నగరంపై దాడి చేస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు వెల్లడించారు.