Assembly Elections 2023 : మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 230 స్థానాలకు, ఛత్తీస్గఢ్లోని 70 స్థానాలకు నేడు ప్రారంభం అయింది. పోలింగ్ జరుగుతోంది. ఛత్తీస్గఢ్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మొదటి దశలో (నవంబర్ 7) 20 స్థానాలకు పోలింగ్ జరిగింది.
Assembly Elections 2023 Live: మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 230 స్థానాలకు, ఛత్తీస్గఢ్లోని 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరుగుతోంది. ఛత్తీస్గఢ్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మొదటి దశలో (నవంబర్ 7) 20 స్థానాలకు పోలింగ్ జరిగింది.
Assembly Election 2023: మధ్యప్రదేశ్లోని 230 అసెంబ్లీ స్థానాలకు, ఛత్తీస్గఢ్లోని 70 స్థానాలకు రెండో దశ పోలింగ్ ఈరోజు (నవంబర్ 17) జరగనుంది. రెండు రాష్ట్రాల ప్రజలు ఓటింగ్పై ఇటు నాయకులు, అటు ప్రజలు చాలా ఉత్కంఠగా ఉన్నారు.