Post Office Schemes: మీరు బ్యాంకులో పెట్టే డబ్బుల కంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో ఇంకా అధిక వడ్డీ మీకు వస్తుంది. అవునండి.. నిజమే ప్రభుత్వ బ్యాంకుల దెగ్గర కంటే.. పోస్టు ఆఫీస్ లో మీకు అధిక వడ్డీ లభిస్తుంది. మరి ఆ పోస్టు ఆఫీస్ స్కీమ్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా.. ఇందులో మొదటిది టైం డిపాజిట్ స్కీమ్. ఇది మీరు ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనే దాన్ని బట్టి 6.9% నుంచి 7.5% వరకు…
భారతదేశ అతి పెద్ద బీమా ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసి గురించి అందరికీ తెలుసు.. ఎన్నో లాభాలను ఇచ్చే పథకాలలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు.. నమ్మకమైన రాబడి వస్తుందని ఎక్కువ మంది వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు.. చాలా మంది ఎల్ఐసీల్లో బీమా పథకం అనేది బీమా ప్రయోజనాలతో పెట్టుబడి అంశంగా చూస్తూ ఉంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా మహిళల కోసం కూడా అదిరిపోయే ప్లాన్స్ ను అందిస్తుంది.. అందులో ఒకటి మంత్లీ ఇన్కమ్ స్కీమ్…
పోస్టాఫీస్ తమ కస్టమర్స్ కోసం ఎన్నో రకాల స్కీమ్ అందిస్తుంది.. కొత్తగా పొదుపు చెయ్యాలనుకొనేవారికి ఇది మంచిది బెనిఫిట్స్ ఇస్తుంది.. పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అందిస్తోంది..ఈ స్కీమ్ గురించి వివరంగా తెలుసుకుందాం.. ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు..అయితే ఈ స్కీమ్లో చేరాలని భావించే వారు ఒక విషయం గుర్తించుకోవాలి. ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉటుంది. ఈ డబ్బుపై మీరు ప్రతి నెలా వడ్డీ రూపంలో రాబడి పొందొచ్చు.…
భారతదేశంలో చాలా మంది పెట్టుబడిదారులు సురక్షితమైన, ఆకట్టుకునే రాబడిని అందించే పథకాల కోసం ఎల్లప్పుడూ వెతుకుతూ ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎంచుకోవడానికి అనేక పెట్టుబడి ఎంపికలను అందిస్తుంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి ఎంపికలు చాలా అస్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి పథకాలు ప్రజాదరణ పొందుతున్నాయి. ఎస్బీఐ అందించే అటువంటి పెట్టుబడి పథకమే ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్. ఇది హామీతో కూడిన రాబడిని అందిస్తుంది.…