ప్రపంచాన్ని గడగడలాండించిన కోవిడ్ 19 వైరస్ చైనాలో పుట్టిన సంగతి తెలిసిందే. కాగా, చైనాలో తాజాగా మరో కొత్త వైరస్ కలకలం రేపుతున్నది. కోతుల నుంచి సంక్రమించే మంకీ బీ వైరస్ మానవుల్లో తొలికేసు నమోదయింది. తొలికేసు నమోదైన కొన్ని రోజుల్లోనే ఆ వ్యక్తి మరణించినట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతానికి ఒక్కకేసు మాత్రమే నమోదైనట్టు చైనా సీడీసీ ప్రకటించింది. మంకీబీ సోకిన వ్యక్తి నుంచి మరోకరికి ఈ వైరస్ సోకలేదని చైనా చెబుతున్నది. జంతువులపై పరిశోధనలు…