కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ మలయాళ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహ�
టాలీవుడ్ హీరో విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో శివ భక్తుడైన కన్నప్ప పురాణ కథను వెండితెరపై ఆవిష్కరించబోతోన్న ఈ సినిమాలో విష్ణు కన్నప్పగా, అక్షయ్
టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా చిత్రాల్లో ‘కన్నప్ప’ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ప్రెస్టీజియస్గా డైరెక్ట్ చేస్తున్నా ఈ చిత్రంలో భక్త కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తున్నాడు. డా.మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నఈ పాన్ ఇండియా మూవీలో మో�
మాలీవుడ్ మోస్ట్ యాంటిసిపెటెడ్ మూవీ ఎంపురన్ రిలీజ్ కోసం నాట్ ఓన్లీ కేరళ ఇండస్ట్రీ యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నాయి. లూసీఫర్ సీక్వెల్గా తెరకెక్కుతోన్న ఈ భారీ బడ్జెట్పై ఎక్స్ పర్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. మార్చి 27న వరల్డ్ వైడ్గా సినిమాను తీసుకు వస్తున్నారు మేకర్స్. హీరో పృధ�
మలయాళ సినిమాల్లోని అత్యుత్తమ క్రైమ్ థ్రిల్లర్లలో దృశ్యం ఒకటి. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా రెండో భాగానికి కూడా మంచి ప్రేక్షకుల స్పందన వచ్చింది. గత కొన్ని రోజులుగా, దృశ్యం 3 కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. �
టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా మూవీస్లో ‘కన్నప్ప’ ఒకటి. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. వంద కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యిన ఈ డివోషనల్ మల్టీస్టారర్ మూవీలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, దేవరాజ్, మధుబాల, శర�
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు టాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇందులో మలయళ స్టార్ హీరో పుధ్వీరాజ్ సుకుమారన్ ఒకరు. ‘సలార్’ మూవీలో ప్రభాస్తో సమానంగా నటించి తెలుగులో తిరుగులేని పాపులారిటి దక్కించుకున్నాడు. ఇక ప్రజంట్ స్వీయ దర్శకత్వంలో ‘లూసిఫర్2: ఎంపురాన్�
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా ‘కన్నప్ప’ చిత్రం భారీ ఎత్తున రూపొందుతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్�
మోహన్ లాల్ హీరోగా నటించి ‘లూసిఫర్’ చిత్రం 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ గా అదే కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘L2E ఎంపురాన్’ (రాజు కన్నా గొప్పవాడు). కాగా ఈ సినిమా మలయాళ, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాష