Mollywood : మలయాళ సినిమా హిస్టరీని తిరగరాసేందుకు రెడీ అవుతుతున్న మోహన్ లాల్, మమ్ముట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోహన్ లాల్ , మమ్ముట్టి 2008లో వచ్చిన ‘ట్వంటీ: 20’ తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ కాంబో మరో ఫుల్ లెంగ్త్ సినిమాలో సెట్ కాలేదు. సుదీర్ఘ కాలం తర్వాత పేట్రియాట్ మళ్ళీ ఈ కాంబినేషన్ ను స్క్రీన్ పైకి తీసుకొస్తోంది. దాంతో హైప్ లెవెల్ ఏంటో అర్థం అవుతుంది. టీజర్లో ఫహద్ ఫాజిల్ డైలాగ్ “మళ్లీ వాళ్ళిద్దరూ కలిస్తే ఏమవుతుందో తెలుసా?” అనే డైలాగ్ రాగానే సోషల్ మీడియాలో బూమ్ బ్లాస్ట్ అవుతోంది.
Also Read : K RAMP : కిరణ్ అబ్బవరం ర్యాంప్.. జస్ట్ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
మహేష్ నారాయణన్ డైరెక్షన్లో వస్తున్న “పేట్రియట్” పాలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా కనిపిస్తోంది. లొకేషన్స్ లండన్ నుంచి విశాఖ, హైదరాబాద్ వరకు షూటింగ్ జరుపుకోవడం.. స్కేల్ చూస్తే ఇది మలయాళ సినిమా కాదు, పాన్ ఇండియా రేంజ్ లోనే రాబోతోందని కొద్దీ రోజుల క్రితం వచ్చిన టీజర్ ను బట్టి చెప్పవచ్చు. ఇటీవల మోహన్లాల్ ‘తుడరుమ్ ‘ హృదయ పూర్వం, ఇలా ఈ ఇయర్ వరసగా 4 సాలిడ్ సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. మమ్ముట్టి బాజూకా తర్వాత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఫుల్ ఫోర్స్లో ఉన్నాడు. ఈ ఇద్దరు కలిస్తే, ఫ్యాన్స్ కి అది గ్రాండ్ సేలబ్రేషన్ అంటున్నారు సినీ పండితులు. ఈ చిత్రంతో మలయాళ హిస్టరీలో సరికొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయం అని ట్రేడ్ అంచనా వేస్తుంది. భారీ బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్, కావాల్సిన విధంగా క్రియేటివ్ విజువల్స్ మలయాళ సినిమా హిస్టరీలో ఒక మైల్స్టోన్ కావచ్చు అన్న అంచనాలున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?