ICC T20 World Cup: మహ్మద్ యూనస్ రాజకీయాలకు, భారత వ్యతిరేక వైఖరిని బంగ్లాదేశ్ క్రికెట్ బలైంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్లో ఆడేందుకు బంగ్లాదేశ్ ప్లేయర్లు సిద్ధంగా ఉన్నా.. రాజకీయాల కోసం భారత్లో భద్రతా సమస్యలు ఉన్నాయని వాదిస్తూ .. చివరకు టోర్నీ నుంచి బహిష్కరించబడింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం సాధించి తారిక్ రెహ్మాన్ ప్రధాని అయ్యాడు. యూనస్ ఎగ్జిట్ అయ్యాడు. దీంతో ఒక్కొక్కరుగా బంగ్లాదేశ్ క్రికెట్కు జరిగిన…