PM Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ కీలక ప్రకటన చేయనున్నారు.. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు లోకసభలో ప్రధాని నరేంద్ర మోడీ ఓ ప్రకటన చేయబోతున్నారు.. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై తొలిసారిగా పార్లమెంటులో స్పందించనున్న ప్రధాని, దేశానికి సంబంధించిన భద్రతా చర్యలు, భవిష్యత్ సవాళ్లపై వివరించనున్నట్లు సమాచారం. ప్రధాన అంశాలు: మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై కేంద్ర ప్రభుత్వ దృష్టికోణం దేశ భద్రత కోసం తీసుకుంటున్న ముందస్తు…