బీజేపీ నేతల తీరుపై గుంటూరు జిల్లా వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశంలో అందరూ కలిసి మెలిసి ఉంటున్నారు. ఐక్యత దెబ్బతీయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఐక్యత దెబ్బతీయాలనుకోవడం పెద్ద తప్పిదం. మత శక్తుల, విచ్ఛిన్నకర శక్తుల ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకు జగన్ కు ధన్యవాదాలు అన్నారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. వివాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దు. జిన్నా దేశ స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. జిన్నా గొప్ప న్యాయవాది అన్నారు డొక్కా. ఎమ్మెల్యే మద్దాలి…