బీజేపీ తీరుపై మండిపడ్డ గుంటూరు వైసీపీ నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ నేతల తీరుపై గుంటూరు జిల్లా వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశంలో అందరూ కలిసి మెలిసి ఉంటున్నారు. ఐక్యత దెబ్బతీయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఐక్యత దెబ్బతీయాలనుకోవడం పెద్ద తప్పిదం. మత శక్తుల, విచ్ఛిన్నకర శక్తుల ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకు జగన్ కు ధన్యవాదాలు అన్నారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్.
వివాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దు. జిన్నా దేశ స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. జిన్నా గొప్ప న్యాయవాది అన్నారు డొక్కా. ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశ గొప్పతనం.రాజకీయ నాయకులు పబ్బం గడుపుకోవడానికి వివాదాలు రెచ్చగొడుతున్నారు. ఐకమత్వం అంటే ఏమిటో జాతీయ జెండా ఆవిష్కరణ ద్వారా నిరూపించాం అన్నారు.
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ మతం పేరుతో బీజేపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తోందన్నారు. జిన్నా టవర్ అంశాన్ని ఇదే ఉద్దేశంతో తెరపైకి తెచ్చారు.మైనార్టీల ప్రయోజనాలు కాపాడటంలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు అండగా ఉన్నారన్నారు గిరి. అన్ని వర్గాల ఆదరణతోనే మేము రాజకీయాల్లో ఉన్నాం.దేశ భక్తి గురించి బిజేపి నేతలా మాకు నేర్పేది….సిగ్గుండాలి. గాడ్సేను కొలుస్తున్న బీజేపీ నుండి దేశ భక్తి నేర్చుకోవాలా అని ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!