ఓ వైపు ఏఐతో అద్భుతాలు ఆవిష్కృతమవుతుంటే సమాజంలో ఇంకా మూఢ విశ్వాలు వీడడం లేదు. సైంటిస్టులకంటే.. బాబాలే ఫేమస్. అరచేతిలో స్వర్గాన్ని చూపించి అందినకాడికి దోచేస్తున్నారు ఫేక్ బాబాలు. అమాయకులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్నారు. కాగా గతేడాది మిషన్ అహం బ్రహ్మాస్మీ మోసాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఆధ్యాత్మికత పేరుతో ఆస్తులు దోచేస్తూ కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కుటుంబ సభ్యులను లొంగదీసుకుని దూరం చేస్తున్నారని మిషన్ అహం బ్రహ్మస్మీ సంస్థపై కంప్లైంట్…