Aham Brahmasmi: మరోసారి తెరపైకి అహం బ్రహ్మస్మి మోసాలు.. ఆశ్రమంలో బలవంతపు పెళ్ళిళ్ళు చేస్తూ..
- మరోసారి తెరపైకి అహం బ్రహ్మస్మి మోసాలు
- ఆశ్రమంలో బలవంతపు పెళ్ళిళ్ళు చేస్తున్న వైనం
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ వైపు ఏఐతో అద్భుతాలు ఆవిష్కృతమవుతుంటే సమాజంలో ఇంకా మూఢ విశ్వాలు వీడడం లేదు. సైంటిస్టులకంటే.. బాబాలే ఫేమస్. అరచేతిలో స్వర్గాన్ని చూపించి అందినకాడికి దోచేస్తున్నారు ఫేక్ బాబాలు. అమాయకులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్నారు. కాగా గతేడాది మిషన్ అహం బ్రహ్మాస్మీ మోసాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఆధ్యాత్మికత పేరుతో ఆస్తులు దోచేస్తూ కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కుటుంబ సభ్యులను లొంగదీసుకుని దూరం చేస్తున్నారని మిషన్ అహం బ్రహ్మస్మీ సంస్థపై కంప్లైంట్ చేశారు. ఇప్పుడు మరోసారి అహం బ్రహ్మస్మీ మోసాలు వెలుగుచూశాయి.
అహం బ్రహ్మస్మీ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. అహం బ్రహ్మాస్మి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ సారి ఆశ్రమంకి వచ్చే యువతీ యువకులే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు. మాతా శ్రీ సహస్ర తారా విశాల్ అలియాస్ స్వప్న ఆశ్రమంకి వచ్చే యువతీ యువకులకు బలవంతపు పెళ్ళిళ్ళు చేస్తూ వారిని లొంగదీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన 5 గురుకి వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారితో దైవ నిర్ణయమని చెప్పి పెళ్ళిళ్ళు జరిపించింది కిలాడీ మాతాశ్రి.
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్ఫైర్, నో మిస్ఫైర్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
వివాహాల అనంతరం సహస్ర తారా విశాల్ భార్య భర్తలను విడదీసి మహిళలను తన అధీనంలో ఉంచుకుంటోంది. మాతా శ్రీ ట్రాన్స్ లో పడిన ఆ మహిళలు భర్తలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు ఆశ్రమంకి డొనేషన్ ల పేరుతో డబ్బులు వసూల్ చేస్తోంది. ఆస్తులను ఆశ్రమంకి రాయలంటూ బోధనలు చేస్తూ బురిడీ కొట్టిస్తోంది. మాతా శ్రీ మోసాలపై బాధితులు పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!