వివాహితకు కాల్ చేసిన తిరుపతి తాను చెప్పినట్లు వినాలని లేదంటే వీడియోలు కుటుంబ సభ్యులకు పంపిస్తానని వేధించాడు. అతడి వేధింపులతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. దీంతో ఈ వేధింపులు భరించలేక వివాహిత గురువారం ఇంట్లోని సంపులో దూకి ఆత్మహత్యయత్నం చేయగా.. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆకుతోట సౌజన్య మృతి చెందింది.
Delhi Girl Murder: ఢిల్లీలో ఇటీవల 11 ఏళ్ల బాలిక ఆచూకీ కనిపించకుండా పోయింది. కొన్ని రోజుల తర్వాత హత్యకు గురై శవంగా దొరికింది. అయితే ఈ కేసును ఓ మిస్డ్ కాల్ ఆధారంగా పోలీసులు ఛేదించారు. ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో బాలిక కనిపించకుండా పోయిన రోజున ఆమె తల్లికి తెలియని నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది.
తన యూజర్లకు ఎట్టకేలకు శుభవార్త చెప్పింది ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్టెల్.. కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. రిలయన్స్ జియో వంటి స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్ ఫీచర్ని అందిస్తోంది.. మీరు ప్రీపెయిడ్ లేదా పోస్ట్పెయిడ్ యూజర్ అయినప్పటికీ ఎయిర్టెల్ ఈ స్మార్ట్ మిస్డ్ కాల్ ఫీచర్ని అందరికీ అందిస్తోంది. దీనిపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న యూజర్లు.. ఎయిర్టెల్ను అభినందిస్తున్నారు. రిలయన్స్ జియో వినియోగదారులు చాలా కాలంగా ఈ ఫీచర్ని ఉపయోగిస్తున్నారు. ఇది గొప్ప ఫీచర్ మరియు…