డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివానీ ఫెమినా మిస్ ఇండియా రేస్ లో ఉన్న విషయం తెలిసిందే! ఏప్రిల్ 30వ తేదీ జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో మిస్ తమిళనాడుగా శివానీ రాజశేఖర్ ఎంపికైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా పోటీ పడుతున్న 31 మంది మిస్ ఇండియా కంటెస్టెంట్స్ లో ఆమె కూడా ఒకరు. అయితే హైదరాబాద్ లో ఉండే శివానీ రాజశేఖర్ తమిళనాడు నుండి ఈ పోటీలో పాల్గొనడం ఏమిటనే సందేహాన్ని గత మూడు,…