యంగ్ హీరో సందీప్ కిషన్ తన తెరీర్ లో మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా ‘మైఖేల్’. గ్యాంగ్ స్టర్ డ్రామాలో లవ్ ఎమోషన్ మిక్స్ తెరకెక్కిన ఈ మూవీని ఫిబ్రవరి 3న ఆడియన్స్ ముందుకి తీసుకోని రానున్నారు. టీజర్, ట్రైలర్ తో మైఖేల్ సినిమాపై అంచనాలు పెంచడంలో చిత్ర యూనిట్ సక్సస్ అయ్యింది. సినిమాటో
యంగ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న నటిస్తున్న సినిమా ‘మైఖేల్’. గౌతమ్ వాసుదేవ్ మీనన్, విజయ్ సేతుపతి, వరుణ్ సందేశ్, దివ్యాంషా కౌశిక్, వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని నందమూరి బాలకృష్ణ లాంచ్ చేశాడు. టీజర్ తోనే యాక్షన�
యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మైఖేల్’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ పై సందీప్ కిషన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, హీరో వరుణ్ సందేశ్, అనసూయ కీలక పాత్రలో నటించారు. దివ్యాంశ కౌశిక్ �