ఐపీఎల్ 2021 లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ తీసుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన రాజస్థాన్ కు శుభారంభమే లభించింది. ఓపెనర్లు జోస్ బట్లర్ (41), యషస్వి జైస్వాల్ (32) తో రాణించారు. కానీ ముంబై బౌలర్ రాహుల్ చాహర్ ఇద్దరు ఓపెనర్లను వెన్నకి పంపాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ సంజు సామ్సన్ (42), శివం దుబే…