Maruti Suzuki e Vitara: ఎలక్ట్రిక్ కార్ల వినియోగం భారతదేశంలో పెరుగుతోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ ఫ్లాగ్షిప్ కార్లను మార్కెట్లోకి దించుతున్నాయి. తాజాగా, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తన మొదటి ఎలక్ట్రిక్ వాహహం, ఈ-విటారాను సెప్టెంబర్ 3న విడుదల చేయబోతోంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో-2025లో మొదటిసారిగా ఈ కారును ప్రదర్శించారు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న హ్యుందాయ్ క్రేటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా BE 6, MG…
MG ZS EV: ఇండియన్ కార్ మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్లో టాటా లీడింగ్ కంపెనీగా ఉంది. అయితే టాటా తర్వాత ఎంజీ నుంచి వచ్చి ZS EV కార్ ఎక్కువగా అమ్ముడైంది.
MG ZS EV ADAS: ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఇండియాలో నెక్సాన్ తరువాత ఎక్కువ అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ఎస్ యూ వీల్లో ఎంజీ జెడ్ఎస్ ఈవీ తర్వాతి స్థానంలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఎంజీ జెడ్ఎస్ ఈవీని మరిన్ని ఫీచర్లతో లాంచ్ చేసింది. ఇటీవల కాలంలో వినియోగదారులు ఎక్కువగా ADAS( అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టింగ్ సిస్టమ్)తో కోరుకుంటున్న నేపథ్యంలో ఎంజీ జెడ్ఎస్ ఈవీని అడాస్ ఫీచర్లతో తీసుకువచ్చింది.
BYD Atto 3 EV car will enter the Indian market: చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ బీవైడీ ( బిల్డ్ యువర్ డ్రీమ్) భారత మార్కెట్ లోకి కొత్తగా ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతోంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ జెడ్ ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా ఈవీలకు పోటీ ఇచ్చేందుకు సిద్ధం అయింది. బీవైడీ ఆట్టో 3 పేరుతో ఈవీ కారును లాంచ్ చేయబోతోంది. రూ. 50,000లతో ఈ…
Tata Tiago EV: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మరో ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్ లోకి తీసుకువచ్చింది.. టాటా టియాగో ఈవీ ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయింది.. ఇప్పటి వరకు కాంపాక్ట్ ఎస్ యూ వీ సెగ్మెంట్ లోనే వివిధ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తీసుకువచ్చాయి. అయితే తొలిసారిగా హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ కారును టాటా తీసుకువచ్చింది. ఇప్పటికే టాటా నుంచి నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీలు మార్కెట్ లో ఉన్నాయి. అయితే తాజాగా టియాగో…
The MG Hector facelift is coming with advanced features: బ్రిటిష్ ఆటో దిగ్గజం మోరిస్ గారేజెస్(ఎంజీ) 2019లో భారత్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఎంజీ హెక్టర్ ద్వారా తన తొలి మోడల్ ఎస్ యూ వీ కారును భారత్ మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ఎంజీ తొలి కారే భారత్ లో సూపర్ సక్సెక్ అయింది. ఆ తరువాత ఎంజీ నుంచి జెడ్ ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ కారుతో పాటు ఎంజీ ఆస్టర్ కార్లు…
భారత మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ రాబోతోంది. స్వీడిష్ కార్ల దిగ్గజం వోల్వో తన మొదటి ఈవీ కార్ వచ్చే నెలలో ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే పలు కంపెనీలు ఈవీ కార్ల తయారీపై కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో టాటా నుంచి నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ ఉండగా, ఎంజీ నుంచి జెడ్ ఎస్ ఈవీ, హ్యుందాయ్ నుంచి కోనా ఉన్నాయి. త్వరలో మహీంద్రా నుంచి ఎక్స్ యూ వీ…
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో దూసుకుపోతోంది. సరికొత్త మోడళ్లను మార్కెట్ లోకి ప్రవేశ పెడుతోంది. భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలదే కావడంతో ఈ సెగ్మెంట్ లో టాప్ ప్లేస్ ఆక్రమించేందుకు పోటీ పడుతోంది. టాటా నుంచి ఇప్పటికే టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ వంటి వాహనాలు ఉండగా… తాజా నెక్సాన్ ఈవీ మాక్స్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఇండియాలో టాప్ బైయింగ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్లలో నెక్సాన్ టాప్ ప్లేస్…
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతున్నది. టూవీలర్స్తో పాటు, కార్లు కూడా ఇండియాలో లాంచ్ అవుతున్నాయి. టాటా నెక్సాన్ ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కార్లను తయారు చేసింది. కాగా, ఎంజీ మోటార్స్ సంస్థ కూడా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నది. కొన్ని మోడల్స్ ఇండియాలో ఇప్పటికే లాంచ్ చేశారు. ఎంజీ జెడ్ఎస్ ఈవీ కారును త్వరలోనే ఇండియాలో లాంచ్ చేయబోతున్నది. ఐదు మోడళ్లలో ఈవీ కారును…