ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు స్వరూప్ రాజ్. ఈ సినిమా తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకున్నా ఈ దర్శకుడు మరో ప్రయోగాత్మకమైన చిత్రం మిషన్ ఇంపాజిబుల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాప్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 1 న రిలీజ్ కానుంది. �