బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో ‘ఖిలాడీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో హీరోహీరోయిన్లతో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా, మీనాక్షి చౌదరి, దింపుల్ హయతి హీరోయిన్లుగా ‘ఖిలాడీ’ తెరకెక్కింది. అయితే ‘ఖిలాడీ’ ప్రీ రిలీజ్ వేదికపైనే అంద�
మాస్ మహారాజా, రవితేజ నటించిన ఖిలాడీ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ థ్రిల్లర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను బుధవారం సాయంత్రం గ్రాండ్గా నిర్వహించారు. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్లోని పార్క్ హయత్ల
మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం “ఖిలాడీ” రేపు గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. చిత్ర యూనిట్ నిన్న సాయంత్రం “ఖిలాడీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాత కోనేరు సత్య నారాయణ రవితేజ అభిమానులకు ఈ చిత్రం పాన
మాస్ మహారాజ్ రవితేజ నెక్స్ట్ మూవీ “ఖిలాడీ” రేపు థియేటర్లలోకి రానుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అయితే సినిమాకు సంబంధించిన కొన్ని రూమర్స్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినిమా నిర్మాతలకూ, రవితేజకు మధ్య రెమ్యూనరేషన్ విషయంలో విభేదాలు వచ్చాయని, అందుక�