తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికీ చెక్కుచెదరని క్లాసిక్గా నిలిచిన చిత్రం ‘మాయాబజార్’. 1957 మార్చి 27న ఆంధ్ర దేశంలో విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రం, నేటికీ 68 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి. రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, ముక్కామల, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ఆర్. నాగేశ్వర రావు, సూర్యకాంతం, రమణా రెడ్డి వంటి దిగ్గజ నటులు ఈ పౌరాణిక చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. Also Read:Lawyer:…
క్లాసిక్ మూవీ 'మాయాబజార్'ను కలర్ చేసిన జగన్ మోహన్ ఇప్పుడు మొదటిసారి మెగాఫోన్ చేతిలోకి తీసుకున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న మల్టీలింగ్వల్ ఫీచర్ ఫిల్మ్ షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో మొదలైంది.