Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Mask

Mask News

    • బ్రిట‌న్ కీల‌క నిర్ణ‌యం: వ‌చ్చే వారం నుంచి ఆంక్ష‌లు ఎత్తివేత‌…
      #అంతర్జాతీయం

      బ్రిట‌న్ కీల‌క నిర్ణ‌యం: వ‌చ్చే వారం నుంచి ఆంక్ష‌లు ఎత్తివేత‌…

      బ్రిట‌న్‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న నేప‌థ్యంలో బ్రిట‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  వ‌చ్చే వారం నుంచి క‌రోనా ఆంక్ష‌ల‌ను స‌డ‌లించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకుంటోంది.  ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి త‌గ్గుతున్న నేప‌థ్యంలో మాస్క్‌ను త‌ప్ప‌నిస‌రి నుంచి మిన‌హాయింపు ఇవ్వ‌బోతున్న‌ట్టు ఆ దేశ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ దిగువ స‌భ‌లో పేర్కొన్నారు.  వ‌చ్చే వారం నుంచి మిన‌హాయింపులు ఇవ్వ‌బోతున్న‌ట్టు తెలిపారు.  బ్రిట‌న్‌లో ఒమిక్రాన్ కేసులు పీక్స్ ద‌శ‌ను దాటింద‌ని, ఆఫీస్…
    • 31 నుంచి పార్లమెంట్ .. కోవిడ్ విజృంభణతో అలర్ట్
      #Top Story

      31 నుంచి పార్లమెంట్ .. కోవిడ్ విజృంభణతో అలర్ట్

      పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. ఈ నెల 31న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రాజ్యసభ, లోక్‌సభ సమావేశాలను షిఫ్ట్‌లవారీగా నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భౌతిక దూరం పాటించే విధంగా సీట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఓ అధికారి మాట్లాడుతూ, కోవిడ్ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను సురక్షితంగా…
    • ఒమిక్రాన్ ఎఫెక్ట్‌:  మాస్క్ అప్‌గ్రేడ్‌…
      #Top Story

      ఒమిక్రాన్ ఎఫెక్ట్‌: మాస్క్ అప్‌గ్రేడ్‌…

      క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డాలి అంటే త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సినేష‌న్‌తో పాటు మాస్క్ పెట్టుకోవాల‌ని ప్ర‌భుత్వాలు సూచించాయి.  ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు మొద‌టి వేవ్ స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ ధ‌రించారు.  ఈ తరువాత వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత చాలా వ‌ర‌కు మాస్క్ ను ప‌క్క‌న పెట్టేశారు.  అయితే, ఇప్పుడు ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండ‌టంతో జాగ్ర‌త్తులు తీసుకోవాల‌ని, వ్యాక్సిన్ తీసుకున్నా మాస్క్ ట‌ప్ప‌నిస‌రి అని ప్ర‌భుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.   Read: ఏలియ‌న్స్ జాడ‌ కోసం…
    • వైద్యరంగంలో తెలంగాణే ఆదర్శం.. హరీష్ రావు
      #Top Story

      వైద్యరంగంలో తెలంగాణే ఆదర్శం.. హరీష్ రావు

      వైద్య, ఆరోగ్యరంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. దుబ్బాకలో వందపడకల ఆసుపత్రి ప్రారంభించుకోవడం సంతోషంగా వుందన్నారు. ఇది స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి కళ. రామలింగన్న కోరిక.. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన వరం దుబ్బాక లో వందపడకల ఆసుపత్రి. ముఖ్యమంత్రి కెసిఆర్ కు దుబ్బాక మీద చాలా ప్రేమ వుందన్నారు. దుబ్బాక అభివృద్ధికి కృషి చేస్తే ముఖ్యమంత్రి సంతోషిస్తాడు. స్వర్గీయ ముత్యంరెడ్డి హయాంలో కాని పనులు టిఆర్ఎస్ ప్రభుత్వం…
    • ఉత్పత్తి పెరిగినా దిగిరాని మాస్క్‌ ధర!
      #Top Story

      ఉత్పత్తి పెరిగినా దిగిరాని మాస్క్‌ ధర!

      ప్రపంచ వ్యాప్తంతా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్‌ భారత్‌లోనూ కనిపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలలో కేసులలో పెరుగుదల కనిపిస్తోంది. దీనికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణం కావచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. ఐతే, ఇప్పటి వరకు కేసుల సంఖ్య గణనీయంగా పడిపోవటంతో చాలా మంది మాస్కులు ధరించకపోవటం చూస్తున్నాం. ఇప్పుడు థర్డ్‌ వేవ్‌ భయంతో మళ్లీ మాస్కులకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం కావాల్సినంత మాస్క్‌ల స్టాక్‌ ఉన్నా వాటి రేట్లు మాత్రం తగ్గలేదు. ఉదాహరణకు రోజుకు 30ల లక్షల…
    • వీడెవడండీ బాబూ… మహిళ అండర్‌వేర్‌ను మాస్క్‌గా పెట్టుకున్న వ్యక్తి
      #అంతర్జాతీయం

      వీడెవడండీ బాబూ… మహిళ అండర్‌వేర్‌ను మాస్క్‌గా పెట్టుకున్న వ్యక్తి

      అమెరికాలోని ఫ్లోరిడాలో విచిత్రం చోటుచేసుకుంది. ఫోర్ట్ లౌడెర్‌‌డేల్ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఓ ప్రయాణికుడు కొంటెపనికి పాల్పడ్డాడు. విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఆడమ్ జేన్ (38) అనే వ్యక్తి మహిళ అండర్‌వేర్‌ను మాస్కుగా ధరించడాన్ని చూసి విమాన సిబ్బంది ఆశ్చర్యపోయారు. దానిని తొలగించి సాధారణ మాస్కు ధరించాలని కోరారు. అందుకు ఆడమ్ జేన్ నిరాకరించారు. Read Also: అలర్ట్: చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి విమాన సిబ్బంది ఎంత చెప్పినా…
    • ఈ మాస్క్ క‌రోనాను గుర్తిస్తుంది… ఎలానో తెలుసా…
      #Top Story

      ఈ మాస్క్ క‌రోనాను గుర్తిస్తుంది… ఎలానో తెలుసా…

      క‌రోనా వైర‌స్ నుంచి ర‌క్ష‌ణ‌కోసం మాస్క్‌ను ధ‌రిస్తున్నాం.  మాస్క్‌ను పెట్టుకోవ‌డం ద్వారా క‌రోనా నుంచి కొంత‌మేర ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చు.  అయితే, క‌రోనా  ఉన్న‌దో లేదో తెలుసుకోవాలంటే ర్యాపిడ్ లేదా ఆర్టీపీసీఆర్ లేదా ర్యాపిడ్ పీసీఆర్ వంటి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.  ఆర్టీపీసీఆర్ లేదా ర్యాపిడ్ పీసీఆర్ ప‌రీక్ష‌లు ఖ‌రీదైవి.  ర్యాపిడ్ ప‌రీక్ష‌ల్లో ఎంత వ‌ర‌కు క‌రోనా వైర‌స్‌ను డిటెక్ట్ చేయ‌వ‌చ్చో చెప్ప‌లేం.   Read: సౌతిండియా ‘టాప్’ లేపిన ‘పుష్ప’ ఐటమ్ సాంగ్ అయితే, జ‌పాన్‌కు చెందిన క్యోటో…
    • ‘మాస్క్‌’ ఉల్లంఘనలపై స‌ర్కార్‌కు భారీ ఆదాయం!
      #Top Story

      ‘మాస్క్‌’ ఉల్లంఘనలపై స‌ర్కార్‌కు భారీ ఆదాయం!

      ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావంతో తెలంగాణ సర్కార్‌ మళ్లీ నిబంధనలు కఠినం చేస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడాన్ని తప్పనిసరి చేశారు. లేదంటే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. అంతేకాదు… కొందరిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. గతేడాది మాస్క్‌ నిబంధన ఉల్లంఘించిన 3 లక్షల 26 వేల 758 మందిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేయడంతోపాటు వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించారు. ఈ లెక్కన రాష్ట్రంలో జరిమానా ఉల్లంఘనల…
    • మాస్క్‌ ధరిస్తున్న వారు 2శాతమేనా..?
      #ఆంధ్రప్రదేశ్

      మాస్క్‌ ధరిస్తున్న వారు 2శాతమేనా..?

      కరోనా ఫస్ట్‌, రెండో వేవ్‌ దేశాన్ని ఎంతగా వణికించిందో అందరూ మర్చిపోయారు. మాస్క్‌లు ధరించకుండా బయట తిరుగుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం దేశంలో కేవలం 2శాతం మంది మాత్రమే మాస్కులు ధరిస్తున్నారని ‘లోకల్‌ సర్కిల్స్‌’ అనే సామాజిక సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇంటి నుంచి బయటకు వెళ్తున్న ప్రతి ముగ్గురులో ఒకరు మాస్కు ధరించటం లేదనిఈ సర్వే తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే మాస్క్‌ పెట్టుకునేవారి సంఖ్య సెప్టెంబర్‌లో 29శాతం పడిపోయిందని తెలిపింది.…
    • ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం:  మాస్క్ లేకుంటే…
      #Top Story

      ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం: మాస్క్ లేకుంటే…

      తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ దృష్ట్యా నిబంధ‌న‌ల‌ను తీసుకొచ్చింది.  తెలంగాణ ఆర్టీసీలో ప్ర‌యాణం చేసేవారు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించాల‌నే నిబంధ‌న‌లు విధించింది.  డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్‌తో పాటు ప్రయాణికులు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించాలి. బ‌స్సులో శానిటైజ‌ర్ అందుబాటులో ఉంచాల‌ని ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ఆదేశాలు జారీ చేశారు.  క‌రోనాపై తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి బ‌స్టాండ్‌లో మైకుల ద్వారా ప్ర‌క‌టిస్తుండాల‌ని స‌జ్జ‌నార్ సూచించారు.  డిపోల‌కు వ‌చ్చిన బ‌స్సుల‌ను శుభ్రం చేస్తుండాల‌ని ఆదేశించారు.  బ‌స్సుల్లో…
    ←12345→

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: నా బలం, శక్తికి కారణం అదే.. అందుకే ఈ దూకుడు.. మనసులో మాట చెప్పిన వైభవ్..

  • MI Vs SRH Playing XI: ఊపు మీదున్న SRHకు ముంబై కళ్లెమేస్తుందా.?

  • Thyroid Health : వారసత్వంగా థైరాయిడ్ సమస్యలు వస్తాయా.? నిపుణులు చెబుతున్న కీలక సూత్రాలు..!

  • Oil Crisis: భారత్‌కు గుడ్ న్యూస్.. చమురు రూటు మార్చిన యూఏఈ..

  • Mukesh Ambani: స్టాక్ మార్కెట్‌లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions