Malkajgiri MP Candidate Patnam Sunitha Says Festivals bring unity among people: మంగళవారం (ఏప్రిల్ 23) దేశవ్యాప్తంగా ‘హనుమాన్ జయంతి’ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి నగరంలో హనుమాన్ శోభాయాత్రలు భారీ ఎత్తున సాగాయి. హనుమాన్ జయంతి వేడుకల్లో ప్రముఖులు భాగమయ్యారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని గడ్డిఅన్నారం చైతన్యపురి డివిజన్లో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకల్లో పట్నం సునిత మహేంధర్ రెడ్డి పాల్గొన్నారు. వేడుకల అనంతరం అక్కడ నిర్వహించిన అన్నదాన కారక్రమంలో సునీత…